రాజన్న సిరిసిల్ల జిల్లా: రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి పుర్మాని మంజుల రామ్ లింగారెడ్డి 5016/- రూపాయల విరాళం.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామ్ లింగారెడ్డి 5016/- రూపాయల విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా మహాశివరాత్రి రోజు బస్వాపూర్ లో జరిగే జాతర మహోత్సవానికి గ్రామస్తులు,భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులను కోరిన మాజీ జెడ్పిటిసి దంపతులు.రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ వంతు విరాళం అందజేసిన మాజీ జెడ్పిటిసి మంజుల రామ్ లింగారెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన బస్వాపూర్ గ్రామస్తులు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy