మేకపాటి గౌతంరెడ్డి పార్ధీవ దేహాన్ని నివాళులు అర్పించిన ఈటల..

జూబ్లీహిల్స్: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఈటల రాజేందర్ గారు.

గౌతం రెడ్డి తండ్రి గారు అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

తాజా వార్తలు