నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలోని ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు( BRS Counsilors ) పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ( Congress Party ) సీనియర్ నాయకులు,మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
ఒకటో వార్డ్ కౌన్సిలర్ రామావత్ మంగుతా నాయక్, మూడో వార్డు కౌన్సిలర్ నాగ శిరీష బీఆర్ఎస్ కు రాజీనామా చేసినవారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి,శంకర్ నాయక్, 9వ వార్డ్ కౌన్సిలర్ రామకృష్ణ,ఆదాసు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy