నేరల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

రాజన్న సిరిసిల్ల జిల్లా:నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ( CC Cameras ) ఎంతగానో దోహదపడతాయని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి( SI Sekhar Reddy ) అన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం ముస్తాబాద్ దక్కన్ టీ స్టాల్ లో 4 సీసీ కెమెరాలను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వాణిజ్య /వ్యాపార సముదాయాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది.పోలీస్ సహాయం కోసం 100 డయల్ ఉపయోగించాలని సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News