రాజన్న సిరిసిల్ల జిల్లా:నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ( CC Cameras ) ఎంతగానో దోహదపడతాయని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి( SI Sekhar Reddy ) అన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం ముస్తాబాద్ దక్కన్ టీ స్టాల్ లో 4 సీసీ కెమెరాలను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వాణిజ్య /వ్యాపార సముదాయాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది.పోలీస్ సహాయం కోసం 100 డయల్ ఉపయోగించాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy