కారు ఆటో ఢీ.. నలుగురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Rajanna Sirisilla District Vemulawada ) మొదటి బైపాస్ రోడ్ మున్నూరు కాపు సంఘం దగ్గర ఆటోను ఢీకొన్న కారు.

ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు.

ఆసుపత్రికి తరలింపు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Latest Rajanna Sircilla News