జాతీయ జెండాను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంధాలయంలో జాతీయ జెండాను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదివారం ఆవిష్కరించారు.

అనంతరం జెండా వందనం చేసి, మాట్లాడారు.

Latest Rajanna Sircilla News