భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం స్టిక్కర్లను ఆవిష్కరించిన కంచర్ల రవి గౌడ్

భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదును ప్రారంభించిన రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్.ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేకతలపై బీఆర్ఎస్ వి పోరాటం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

 Kancharla Ravi Goud Unveiled The Stickers Of Bharat Rashtra Samithi's Student Wi-TeluguStop.com

ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ లను, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం చాలా దురదృష్టమని, విద్యార్థి సమస్యలపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాటం చేస్తున్న భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగమని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు.విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అండగా ఉంటదని రాబోయే రోజుల్లో అన్ని కళాశాల కమిటీలు మండల కమిటీలు పట్టణ కమిటీలు వేయడం జరుగుతుందని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్విలో చేరాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన కంచర్ల రవి గౌడ్.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, కోడం వెంకటేశం, అనిల్ గౌడ్, సాయి, తిరుపతి, భారీ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube