బాలయ్య బాబు( Balayya Babu ) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ( Mokshagna ) సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అనే దాని మీదనే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.ఇక ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) చేస్తున్నాడు.
కాబట్టి ప్రస్తుతం ఆయన చేస్తున్న జై హనుమాన్ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా మీద తన దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే మోక్షజ్ఞ సినిమా మీద తన ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2025 సమ్మర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను అందుకున్న హీరోగా మోక్షజ్ఞ భారీ రికార్డును క్రియేట్ చేస్తాడు.ఇక దాంతో పాటుగా బాలయ్య బాబు నట వారసత్వాన్ని కూడా నిలబెట్టినవాడు అవుతాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ కూడా మరొక మెట్టు పైకి ఎక్కలని చూస్తున్నాడు.
కాబట్టి బాలయ్య నట వారసుడు అయితేనే తను ఆ సినిమాని చాలా సెన్సిబుల్ గా డీల్ చేయగలనని నమ్ముతున్నాడు.
కాబట్టే ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఎట్టకేలకు ఈ సినిమాను భారీ ఎత్తున సక్సెస్ సాధించాలని చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ వర్మ మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాలన్నీ తొందర్లోనే ఫినిష్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించే క్రమంలో ముందుకు దూసుకెళ్తున్నాడు…