సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ పర్యటన

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గురువారం నాడు సిరిసిల్లలో పర్యటించనున్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిరిసిల్ల పట్టణంలో గురువారం ఉదయం 11.

00 గంటలకు ( 22-6-2023 ) నాడు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

Latest Rajanna Sircilla News