శరద్ పవార్ సంచలన నిర్ణయం..!

మహారాష్ట్రలో కీలక నేతగా ఉన్న శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారని తెలుస్తోంది.

ఈ మేరకు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు.అయితే అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై శరద్ పవార్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు అధ్యక్ష పదవి రేసులో అజిత్ పవార్, సుప్రియాసూలే ఉన్నారు.

తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లతో నటించిన స్టార్ హీరో ఈయన ఒక్కడేనా..?
Advertisement

తాజా వార్తలు