ఎల్లారెడ్డిపేటలో పోలీసుల వాహన తనిఖీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేటలో ఎస్ ఐ రమాకాంత్ ( SI Ramakanth )ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ తో వాహన తనిఖీలు చేపట్టారు.

సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై పలు వాహనాలను తనికి చేశారు.

వాహనాల పై పెండింగ్ చాలనులు ఉండరాదని,వాహనం కు సంభందించిన రిజిస్ట్రేషన్ , ఇన్సు రెన్సు కలిగి వుండాలని, వాహనహదారులకు డ్రైవింగ్ లైసెన్సు తప్పకుండా వుండాలని తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడుప రాదని,ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని తెలిపారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు.ఎస్ వెంట ఎ ఎస్ ఈ కిషన్ రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

సైబర్ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త..ఎస్పీ అఖిల్ మహాజన్
Advertisement

Latest Rajanna Sircilla News