మునుగోడు ఉపఎన్నికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.

జులై 31 వరకు ఉన్న ఓటర్ లిస్ట్ ను పరిగణనలోకి తీసుకునేలా ఈసీని ఆదేశించాలని న్యాయవాది రచనారెడ్డి పిటిషన్ లో కోరారు.

ఈ నేపథ్యంలోనే లాయర్ రచనారెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణకు నిరాకరించారు.వచ్చే గురువారం పిటిషన్ ను విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

నాన్నలేని లోటును ఆమె తీర్చారు.... ఎమోషనల్ అయిన ఎన్టీఆర్! 

తాజా వార్తలు