బ్రదర్ అనిల్ ఆధ్వర్యంలో విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమైన బిసి మైనార్టీ క్రిస్టియన్ సంఘాలు నేతలు

బ్రదర్ అనిల్ ఆధ్వర్యంలో విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమైన బిసి మైనార్టీ క్రిస్టియన్ సంఘాలు నేతలు.

శోంఠి నాగరాజు బీసీ వెల్ఫేర్ సంఘం నాయకులు కామెంట్స్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మేము ఎదుర్కొన్న సమస్యలను బ్రదర్ అనిల్ కు వివరించాం.

బ్రదర్ అనిల్ వచ్చి మాతో సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల అప్పట్లో మేము ఓటు వేసి వైసీపీని గెలిపించాం.కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అవసరమని బ్రదర్ అనిల్ చెప్పాం.మేం చెప్పిన మాటలు పూర్తిగా బ్రదర్ అనిల్ విన్నారు.

దీనిపై సానుకూలంగా స్పందించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు