శ్రీవారి సర్వదర్శనానికి మూడు కిలోమీటర్ల వరకు క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తులు..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది, శ్రీ వారి సర్వదర్శనానికి భక్తులు మూడు కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ల లో వేచి ఉన్నారు.తమిళనాడులో పెరటాసి మాసం మొదలైన సందర్భంగా తమిళనాడు నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తిరుమలకు తరలి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది, వైకుంఠం క్యూ1 క్యూ2 కాంప్లెక్స్ లన్నీ భక్తులతో నిండిపోవడమే కాక సర్వదర్శనానికి వెళ్లే క్యూ లైన్లులో మూడు కిలోమీటర్ల మేర భక్తులు స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు,

 Huge Devotees Rush In Tirumala Vaikhuntam Queue Complexes, Devotees Rush ,tiruma-TeluguStop.com

పెరటాస్ మాసంలో భక్తులు లక్షలాదిగా తరలి వస్తారని ముందుగానే అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దానికి తగినట్టుగా తిరుమల కొండ మీద భక్తులకు ఆహారంతో పాటు మంచినీరు ఇతర అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube