చంద్రబాబులా దగా చేయం..: మంత్రి బొత్స

ఏపీలో ప్రతి పేదవాడి జీవన ప్రమాణాలు పెంచే విధంగా వైసీపీ మ్యానిఫెస్టో( YCP Manifesto ) ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తరహాలో మ్యానిఫెస్టో పేరుతో తాము దగా చేయమని తెలిపారు.

విద్య, వైద్యం, వ్యవసాయంపై వచ్చే ఐదు సంవత్సరాలు కూడా దృష్టి సారిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.గత మ్యానిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక పార్టీ వైసీపీ( YCP ) అని తెలిపారు.

చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మరన్నారు.ప్రతీ ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు