విజయవాడ ఇంద్రకీలాద్రి పై భక్తుల ఆందోళన...

ఇంద్రకీలాద్రి పై భక్తుల ఆందోళన.అమ్మ వారి దర్శనం కోసం ఆరు గంటలు నిరీక్షణ.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.వీఐపీలు, వీవీఐపీలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వారంలో 3 సార్లు ఈ మిల్క్ షేక్‌ను తీసుకుంటే మీ ఆరోగ్యం ప‌దిలం!

తాజా వార్తలు