రుణమాఫీ పొందిన వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) కోనరావుపేట మండలం నిజామాబాద్ రైతు వేదిక నుండి లో రైతు రుణ మాఫీ సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ శ్రీ అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అధికారులు, రైతులు, ప్రజా ప్రతినిధులు తదితరులు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka ), అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె కేశవరావు , సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు.

Latest Rajanna Sircilla News