మృతుడి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్దిక సహాయం అందించిన మండల రెడ్డి సంక్షేమ సంఘం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రాకేష్ రెడ్డి అనే యువకుడు వినాయక నిమజ్జనం రోజున ప్రమాదవశత్తు ట్రాక్టర్ పై నుండి కిందపడి మరణించాడు.వారి ఆర్థిక పరిస్థితి బాగోలేనందున వారి కుటుంబానికి మండల రెడ్డి సంక్షేమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయంను అందించారు.

 Mandal Reddy Welfare Society Has Provided Financial Assistance Of Rs 10,000 To T-TeluguStop.com

ఆ కుటుంబానికి రెడ్డి సంఘం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, కోరుట్ల పేట లక్ష్మారెడ్డి, మద్దుల లక్ష్మారెడ్డి, ప్రవీణ్ రెడ్డి,జంగ బాల్ రెడ్డి, ఇప్ప రవీందర్ రెడ్డి,డాక్టర్ అమరేందర్ రెడ్డి,మాధవరెడ్డి, సత్తిరెడ్డి,సంజీవరెడ్డి,దేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube