Purandhveswari : ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి..: పురంధ్వేశ్వరి

ఏపీలో బీజేపీ( BJP ) పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeshwari ) అన్నారు.

పొత్తుల్లో భాగంగా పది అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలు తీసుకున్నామని పేర్కొన్నారు.

పార్టీతో పాటు కూటమి అభ్యర్థులనూ గెలిపించాలని తెలిపారు.రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ( NDA alliance )అధికారంలోకి రావాలని ఆమె ఆకాంక్షించారు.

ఏపీకి కేంద్రం 23 లక్షలు ఇస్తే మూడు లక్షలు మాత్రమే పూర్తి చేశారన్నారు.ఈ నేపథ్యంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

తాజా వార్తలు