ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండదు.. సీఎం జగన్ ఆదేశం

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండదని సీఎం జగన్ తెలిపారు.వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందాలని చెప్పారు.

ధాన్యం సేకరణకు ఈ-క్రాపింగ్ డేటా వాడుకోవాలని తెలిపారు.రబీకి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

సున్నా వడ్డీ రుణాలతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ ఈనెల 29న జమ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ఫ్యూచర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ముగ్గురి మీదనే ఆధారపడి ఉందా..?
Advertisement

తాజా వార్తలు