దేశంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు లెక్కే లేకుండా పోతుంది.
పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కానీ ఇలా ఆడవాళ్లను చెరబట్టే కామాంధులు మాత్రం మారడం లేదు.
తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన ఇందుకు జరిగిన ఓ ఘటన ఇందుకు అద్దం పడుతోంది.సమయానికి డీఎస్పీ రావడంతో ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది కానీ లేకపోతే ఆ అమ్మాయి చనిపోయేదే.
రాత్రి పూట పెట్రోలింగ్ చేస్తున్న డీఎస్పీ అంకిత ఆ కామాంధుల కారు వద్దకు వెళ్లి పరిశీలించి.అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను ఆసుపత్రికి తరలించింది.
లేకపోతే ఆ బాలిక ప్రాణాలను కోల్పోయేదే.జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో అర్ధరాత్రి పూట ఓ బాలిక రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తోంది.
ఇది గమనించిన ఐదుగురు కామాంధులు ఆ బాలికను చెరబట్టారు.నెమ్మదిగా వెళ్లి అడ్రస్ కోసమని ఆ బాలికతో మాటలు కలిపారు.
ఇలా మాటలు కలిపిన ఆ కామాంధులు ఆ బాలికను కార్లో ఎక్కించుకుని వెళ్లారు.నగరం మొత్తం తిప్పుతూ ఆమెను రేప్ చేశారు.
చివరకు కారును ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆపిన ఆ కామాంధులు అక్కడ కూడా ఆ బాలిక మీద అత్యాచారం చేస్తూ ఉన్నారు.కానీ అదే సమయంలో అక్కడికి డీఎస్పీ అంకిత పెట్రోలింగ్ చేసుకుంటూ వచ్చింది.
ఆ కారు అనుమానస్పదంగా ఆపి ఉండడంతో డీఎస్పీ వెళ్లి చూసింది.దీంతో ఆ కామాంధుల ఆటలు డీఎస్పీకి తెలిశాయి.
బాలిక వివస్త్రగా ఉండడం చూసిన ఆ డీఎస్పీ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించింది.ఆ కామాంధుల మీద కేసు ఫైల్ అయింది.
వారి మీద విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.ప్రస్తుతం ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy