అమరావతి రాజధాని వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

అమరావతి రాజధాని వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ప్రభుత్వం, అమరావతి రైతులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను సీజేఐ ఉదయ్ ఉమేశ్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.

అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది.తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

కాగా, అమరావతి రైతులు కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు