అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల - కామారెడ్డి ప్రధాన రహదారి ప్రక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన ఘటన చోటుచేసుకుంది.

మృతుడు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం వాసిగా పోలీసులు గుర్తించారు.

ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రమాకాంత్ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కోతుల దాడిలో మహిళకు గాయాలు

Latest Rajanna Sircilla News