కోటప్పకొండ లో జరిగిన వైసీపీ ప్రభ వద్ద జన ప్రభంజనం...

వైసిపి ప్రభ కి హాజరైన నరసరావుపేట పార్లమెంట్ ఇంచార్జ్ అనిల్ కుమార్ యాదవ్ మరియు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ( MLA Gopireddy Srinivas Reddy )అభిమానుల కోలాహలం మధ్య పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) మాట్లాడుతూ రేపు జరగబోయే సిద్ధం సభకు అందరం సిద్ధంగా ఉండాలి.

వచ్చే సంవత్సరం మరింత ఆనందంగా ఈ పండుగని మనం జరుపుకుందాం.

రాష్ట్రంలో ఇక మిగిలేది కేవలం ఒక వైసీపీ( YCP ) పార్టీయే ఇంకే పార్టీ ఉండదు.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాజా వార్తలు