అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమల బయలుదేరిన కల్వకుంట్ల కవిత

అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు తిరుమల శ్రీవారిని దర్సించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా - కవిత తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తాను.

అలిపిరి వద్ద వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.

పాదాల మండపం వద్దకు చేరుకోగానే మనస్సు భక్తిభావంతో నిండిపోయింది.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

తాజా వార్తలు