యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్

టీడీపీ నేత యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్ చేశారు.ఏపీ ఆర్థిక వ్యవస్థపై బహిరంగ చర్చకు యనమల సిద్ధమా అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని అప్పులతో తూట్లు పొడిచింది టీడీపీయేనని విమర్శించారు.నీరు - చెట్టు పనులకు టీడీపీ రూ.25 వేల కోట్ల బకాయి పెట్టిందని మంత్రి ఆరోపించారు.రాజకీయాల్లో యనమలకు విశ్వాసం లేదని విమర్శించారు.

నాన్నలేని లోటును ఆమె తీర్చారు.... ఎమోషనల్ అయిన ఎన్టీఆర్! 

తాజా వార్తలు