టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసుపై హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

ఈ కేసుపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా నిందితులు రాజశేఖర్, ప్రవీణ్ ను కస్టడీకి కోరారు.

ఈ మేరకు చంచల్ గూడ జైలులో ఇద్దరు నిందితులను ఈడీ విచారిస్తామని చెబుతోంది.ఈ క్రమంలో న్యాయస్థానంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు