ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కేసు విచారణను సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.కాగా ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు