దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్....

దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఊహించని రీతిలో కానుకలు ఇస్తున్నట్టు ప్రకటించారు.ఈ నేపథ్యంలో లాభాల్లో 30% వాటా కార్మికులకు ఇవ్వాలని, దసరా లోపు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకరం చెల్లించాలని ఆదేశించారు.

అర్హులైన కార్మికుల కోసం సింగరేణి రు.368 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు.

తాజా వార్తలు