తెలంగాణలో పత్తా లేకుండా పోయిన బి ఆర్ ఎస్

హైదరాబాద్:జూన్ 04 తెలంగాణలో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయింది.17 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపో యింది.

తొలుత మెదక్‌లో ముందంజలో ఉన్నప్పటికీ.

ఆ తరువాత సీన్ మారిపో యింది.అన్ని నియోజకవర్గాల్లోనూ 3వ స్థానంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.

ఆరోగ్యానికి తోడుగా ఉండే నేరేడు.. వర్షాకాలంలో మిస్ అయ్యారో చాలా నష్టపోతారు!

Latest Hyderabad News