బోయినపల్లి విద్యుత్తు ఏ ఈ గా ప్రశాంత్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నూతన ఏ ఈ గా గురువారం రోజు సెస్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న ప్రశాంత్( Prashant ).

బోయిన పల్లి ఏ ఈ గ పనిచేసిన నగేష్ వేములవాడ రూలర్ కు బదిలీ అయ్యారు.

నూతనంగా వచ్చిన ఏ ఈ నీ పూల బొకే ఇచ్చి శాలువాతో స్వాగతం పలికిన సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్ , సిబ్బంది ,ప్రజా ప్రతినిధులు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News