హైదరాబాద్ బాలానగర్ లో బైకు బీభత్సం.. ఇద్దరు చిన్నారులు మృతి

హైదరాబాద్ లోని బాలానగర్ లో బైకు బీభత్సం సృష్టించింది.ఇందిరానగర్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఇద్దరు చిన్నారులను బైకు ఢీకొట్టింది.

దీంతో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

తాజా వార్తలు