సింహాద్రి అప్పన్న హుండీలో 100 కోట్ల రూపాయల చెక్..

బొడ్డేపల్లి రాధాకృష్ణ( Boddepalli Radhakrishna ) పేరుతో హుండీలో వేసిన 100 కోట్ల రూపాయల చెక్.చెక్ వేసిన బ్యాంక్ లో సొమ్ము ఉందా.

లేదా.అన్న సంశయంలో దేవాలయ అధికారులు.

శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి( Sri VarahaLakshmi Narasimha Swamy ) పేరుతో చెక్.దేవాలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం లో చెక్ రావడం ఇదే ప్రధమం.

ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!
Advertisement

తాజా వార్తలు