ప్రీతి మృతికి కారణమైన సైఫ్ ను ఎన్కౌంటర్ చేయాలి.

ఎల్లారెడ్డిపేట : ప్రీతి మృతికి కారణమైన సైఫ్ ను ఎన్కౌంటర్ చేయాలని ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా మండల శాఖ భోడవత్ రవీందర్ అన్నారు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ని నియంత్రించలేని కెసిఆర్ ప్రభుత్వం ఈ మృతికి పూర్తి బాధ్యత వహించాలన్నారు.

అలాగే ప్రీతి పై కక్ష కట్టి మానసికంగా వేధిస్తూ ఈరోజు తన చావుకు కారణమైన సైఫ్ పై వెంటనే హత్యకేసు నమోదు చేసి ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో దరావత్ రవీందర్ నాయక్ ,సాయికిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

Latest Rajanna Sircilla News