మూడు రాజధానులు, వికేంద్రీకరణ సాధనకై విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగ్గా.పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని మేధావులు అభిప్రాయపడ్డారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి.విశాఖను పరిపాలన రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.
ఈ నెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం అని వారు వెల్లడించారు.మూడు రాజధానులు రావడం వల్ల రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అంతా కూడా అభివృద్ధి బాటలో నడుస్తాయని అన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy