తప్పిపోయి వచ్చిన వృద్ధురాలిని డే కేర్ సెంటర్ లో చేర్పించిన మాజీ ఎంపీటీసీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్ద బోనాల గ్రామానికి చెందిన లింగంపల్లి రాజవ్వ తప్పిపోయి ఎల్లారెడ్డిపేట సౌడాలమ్మ గుడి వద్దకు శనివారం రాగా ఇక్కడ తలదాచుకోవడం కష్టంగా ఉండడంతో రాజవ్వను ఎల్లారెడ్డిపేటలోని డే కేర్ సెంటర్ కు ఎల్లారెడ్డి పేట( Yellareddypet ) మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ తరలించి డే కేర్ సెంటర్ లో అప్పగించారు.

ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu balaraju yadav ) వెంట బీజేపీ నాయకులు గాజుల దాసు,కాంగ్రెస్ నాయకులు అందే శేఖర్,అందే శ్యామ్ ఉన్నారు.

Latest Rajanna Sircilla News