మానవత్వం చాటుకున్న సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: మంగళవారం రోజున రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో వేములవాడ పట్టణ పరిధిలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రమాదం జరిగి గాయాలతో పడి ఉన్న ఇద్దరు వ్యక్తులను నైట్ పెట్రోలింగ్ లో భాగంగా అటు వైపు వెళ్తున్న సిరిసిల్ల రూరల్ సి.

ఐ మొగిలి వారిని చూసి తన వాహనంలో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.

Latest Rajanna Sircilla News