పుస్తె మట్టెలు అందించిన ఎంపీపీ...

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బద్ధ నాంపల్లి కూతురు దీపికా,కట్కూరిబాలవ్వ, కీ.శే.

మల్లయ్య దంపతుల కూతురు లాస్యల వివాహల సందర్భంగా రెండు కుటుంబాల వధువులకు పుస్తె-మట్టెలను ఎంపీపీ జనగామ శరత్ రావు,రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు( Kalvakuntla Gopal Rao ) ఐదు వేల రూపాయలను అందించడం జరిగింది.సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సర్వర్ పాషా,నర్సింహారెడ్డి,కోడె శ్రీను,లక్ష్మణ్ గుప్తా,బియ్యం ఇవ్వడం జరిగింది.

ఈ పుస్తె మట్టెలను డబ్బులను వధువుల తల్లిదండ్రులకు జడ్పీటీసీ గుండం నర్సయ్య,సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, నాయకుల చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్( BRS party ) పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి,కో ఆప్షన్ షాదుల్ పాపా,వార్డు సభ్యులు బద్ధిపడిగే నవీన కడారి రాధిక నాయకులు నల్ల నర్సయ్య,కంచం నర్సింలు, చెవుల మల్లేష్,ముత్యాల దేవేందర్,శేరయ్య,కోడె శ్రీను,సతీష్,గణేష్, వెంకట్రాజిరెడ్డి,నందు,రాజు, గుణశేఖర్,ప్రవీణ్,దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News