ధర్మారం జిల్లా పరిషత్ పాఠశాల లో అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం జిల్లా పరిషత్ పాఠశాల లో జరిగిన అవగాహన సదస్సు లో వేములవాడ పట్టణ ఎ ఎస్ పి శేషాద్రిని రెడ్డి హాజరై పోక్సో చట్టo, గంజాయి, గుడ్ టచ్,బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించారు.విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిల్లలకు సూచించారు.

 Awareness Conference In Dharmaram Zilla Parishad School, Awareness Conference ,-TeluguStop.com

ఈ సందర్బంగా పిల్లలతో, తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి వారి పాత్రలను, నిర్వహించాల్సిన విధులను తెలిపి, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో కోనరావుపేట ఎస్ ఐ ప్రశాంత్ రెడ్డి,ఎస్ ఐ రాహుల్ రెడ్డి లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube