ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల నుండి స్వీకరించే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వచ్చాయి.

 Prajavani Applications Should Be Dealt With In Time Collector Sandeep Kumar Jha,-TeluguStop.com

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.ఆయా దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.

ఆయా శాఖలకు వచ్చిన అర్జీలు.
రెవెన్యూ శాఖా -89
ఎస్.

డి.సి.– 6
ఎంపిడివో , బొయిన్ పల్లి -1
ఎంప్లొయ్ మెంట్ – 7
ఎంపిడివో, కోనరావుపేట్ – 2
మునిసిపల్ కమీషనర్, సిరిసిల్ల – 19
ఎంపిడివో, ఎల్లారెడ్డిపేట్ – 2
హ్యాండ్ లూమ్స్ – 1
ఎంపిడివో, తంగళ్ళపల్లి – 6
ఎంపిడివో, వేములవాడ – 2
ఎడ్యుకేషన్ – 3
ఎస్పి ఆఫీస్ – 12
ఎస్టి కార్పొరేషన్ – 5
డిఆర్డిఏ – 5
డిడబ్ల్యూఓ – 15
మెడికల్ – 5
మైన్స్ – 1
అగ్రికల్చర్ – 7
సివిల్ సప్లై – 3
ఎస్సి డెవలప్మెంట్ – 1
ఎంపిడివో, ముస్తాబాద్ – 1
సెస్స్ – 1
ఎంపిడివో, చందుర్తి – 1
సబ్ రిజిస్టర్ , సిరిసిల్ల – 1
మునిసిపల్ కమీషనర్, వేములవాడ – 1
మిషన్ భగిరథ, ఇంట్ర – 1
ఫిషరీస్ – 1
ప్రోహిబిషన్ – 1
కో ఆపరేటివ్ – 1
ఎంపిడివో, ఇల్లంతకుంట -1

మొత్తం – 2౦2

ఇక్కడ ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube