రాజన్న సిరిసిల్ల ప్రజలకు, యువకులకు పోలీస్ వారి ఆహ్వానం..

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రపంచ పర్యావరణ దినం (జూన్ -5) సందర్బంగా రేపు (05.06.

2024) ఉదయం 8 గంటలకు రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ ఉంది.ఇట్టి ర్యాలీ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీస్ ఉన్నత అధికారులు హాజరు అవుతారు.

కావున అందరు ఈ కార్యక్రమానికి హాజరై మన బాధ్యతని నిర్వార్తిద్దాం.పర్యావరణం యెక్క విలువను తెలియ చేద్దాం.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Latest Rajanna Sircilla News