విశాఖలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఇటీవల ఫిషింగ్ హార్బర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.

అనంతరం బోటు ప్రమాద బాధితులను జనసేనాని పరామర్శించనున్నారు.బాధితులకు ఇప్పటికే ప్రకటించిన పరిహారాన్ని పవన్ కల్యాణ్ ఇవాళ అందించనున్నారు.కాగా సుమారు 49 కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు.పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

Latest Video Uploads News