కాంగ్రెస్ వార్ రూమ్ వద్ద ఓయూ జేఏసీ ఆందోళన

ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ వద్ద ఓయూ జేఏసీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.ఈ మేరకు ఓయూ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే వార్ రూమ్ ముందు బైఠాయించి ఓయూ జేఏసీ విద్యార్థులు నిరసనకు దిగారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.

ఓయూ జేఏసీ ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ వార్ రూమ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ముందు జాగ్ర‌త్త‌లో తెల్ల జుట్టుకు దూరంగా ఉండొచ్చు.. తెలుసా?
Advertisement

తాజా వార్తలు