మరోసారి ప్రధాని మోడీ కి లెటర్ రాసిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రితం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి  వ్యాక్సిన్ విషయంలో ఒకే మాట మీద ఉండాలి అని లెటర్ రాయడం తెలిసిందే.లెటర్ లో వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదే .

 One More Time Cm Jagan Wrote A Letter To Pm Modi, Ys Jagan, Modi, Letter, Corona-TeluguStop.com

ఈ విషయంలో అందరూ ఒకే మాట మీద ఉండాలి అని తెలియజేశారు.ఇలాంటి దారుణం లో నిన్న జాతినుద్దేశించి మోడీ ప్రసంగించిన సమయం .పౌరులకు వ్యాక్సిన్ అందించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే రాష్ట్రాలకు సంబంధం లేదు క్లారిటీ ఇవ్వడం జరిగింది.

దీంతో జగన్ ఐడియా వర్క్ ఔట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో మరోసారి జగన్ ప్రధాని మోడీ కి లెటర్ రాశారు.అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటం తెలిసిందే.

జగన్ ప్రభుత్వం భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.

Telugu Central, Corona Wave, Corona Vaccine, Letter, Lock, Modi, Ys Jagan-Telugu

ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న గ్రీన్ ఫీల్డ్ కాలనీ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటూ ప్రధాని మోడీ పై సీఎం జగన్ తాజాగా లేఖ రాశారు.ఈ లెటర్ లో ఇంటి నిర్మాణం యొక్క పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చర్యలను జగన్ మోడీకి వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube