Telangana Speaker Gaddam Prasad Kumar : గత పదేళ్లలో శాసనసభ సరిగా జరగలేదు..: స్పీకర్ గడ్డం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Telangana Speaker Gaddam Prasad Kumar ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గత పదేళ్లలో శాసనసభ( Legislative Assembly) సరిగా నిర్వహించలేదని తెలిపారు.

శాసనసభలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలిసేది కాదని పేర్కొన్నారు.గత ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వలేదని వెల్లడించారు.

Telangana Speaker Gaddam Prasad Kumar : గత పదేళ్లలో శా

కొత్త ప్రభుత్వంలో శాసనసభలో డిబేట్ జరుగుతోందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ డిబేట్లను కోట్లాది మంది చూస్తున్నారని తెలిపారు.పిల్లలు సైతం శాసనసభ సమావేశాలపై చర్చించుకుంటున్నారని వెల్లడించారు.

జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 
Advertisement

తాజా వార్తలు