బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం.. పలువురికి నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ( Bengaluru rave party ) కేసులో పోలీసుల దర్యాప్తు శరవేగంగా జరుగుతుంది.ఈ క్రమంలో పలువురికి పోలీసులు నోటీసులు అందించారు.

రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌజ్ ఓనర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఈ క్రమంలో జీఆర్ ఫామ్ హౌజ్ ఓనర్ గోపాల్ రెడ్డికి( Gopal Reddy ) నోటీసులు అందజేశారని తెలుస్తోంది.

విచారణకు హాజరు కావాలని సీసీబీ నోటీసులు జారీ చేశారు.కాగా రేవ్ పార్టీ వ్యవహారంలో గోపాల్ రెడ్డి ఏ6గా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గును కేవలం 2 రోజుల్లో తరిమికొట్టే పవర్ ఫుల్ డ్రింక్ మీ కోసం!
Advertisement

తాజా వార్తలు