Perni Nani : ‘సిద్ధం’ సభకు బస్సు డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి పేర్ని నాని..!!

ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ ప్రతిష్టాత్మకంగా ‘సిద్ధం’( Siddham ) భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.మరికాసేపటిలో ఈ సభ ప్రారంభం కానుండగా.

వైసీపీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సిద్ధం సభ కోసం మాజీమంత్రి పేర్ని నాని( Perni Nani ) బస్సు డ్రైవర్ గా( Bus Driver ) మారారు.

పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలను బస్సులో సభా వేదికకు తీసుకెళ్లారు.

Former Minister Perni Nani Became A Bus Driver For Siddham Sabha

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే పేర్ని నాని గతంలో ట్రాన్స్ పోర్టు మంత్రిగా( Ex Transport Minister ) పని చేసిన సమయంలోనూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.అంతేకాదు కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ పోలీసులు, కార్మికులతో కలిసి భోజనం చేశారు.

Advertisement
Former Minister Perni Nani Became A Bus Driver For Siddham Sabha-Perni Nani : �

ఎప్పుడు ప్రజల్లోనే ఉండే ఆయన ప్రస్తుతం దెందులూరు సభకు శ్రేణులను తరలించడానికి రథసారథిగా మారారు.

ఏంటి భయ్యా.. మనుషుల ఆరోగ్యంతో గేమ్స్ ఆడుకుందామనుకున్నారా?
Advertisement

తాజా వార్తలు