తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుంకేట అన్వేష్ రెడ్డిని హైదారాబాద్ లోని హాక భవన్ లో చైర్మన్ గా భాద్యతలు తీసుకున్న సందర్భంగా కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామి చిత్ర పటం అందజేసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమం లో జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, రాజన్నపేట తాజా మాజీ సర్పంచ్ ముక్క శంకర్, పాతూరి భూపాల్ రెడ్డి, ఉడుగుల సురేందర్ లు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News