బ్రేకింగ్: నేపాల్‎లో కుప్పకూలిన విమానం

నేపాల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.విమానం ఒక్కసారిగా కుప్పకూలింది.

ఖాఠ్మండు నుంచి పొకారా వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

పొకారా విమానాశ్రయంలోని రన్ వేపై ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానం క్రాష్ అయింది.

ఘటన చోటు చేసుకున్న సమయంలో విమానంలో మొత్తం 68 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నారు.వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఫ్యూచర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ముగ్గురి మీదనే ఆధారపడి ఉందా..?
Advertisement

తాజా వార్తలు