12 ఏళ్ల బాలుడికి రూ.2.9 లక్షలు చెల్లించమని మధ్యప్రదేశ్ సర్కార్ నోటీస్

మధ్యప్రదేశ్ సర్కార్ 12 ఏళ్ల బాలుడికి నోటీసులు ఇచ్చింది.నష్టపరిహరంగా 2.

9 లక్షలు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది, ఖర్గోన్ ప్రాంతంలో శ్రీ రామనవమి రోజు చోటు చేసుకున్న అల్లర్లలో బారీగా ఆస్తి నష్టం వాటిల్లింది, దీనికి కారణమైన బాలుడిని, అతని తండ్రిని నష్టానికి బాధ్యులను చేస్తూ ఈ నోటీసు అందించిందని సమాచారం, బాలుడికి 2.9 లక్షలు, అతని తండ్రి కి రూ.4.8 లక్షలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది, ఇప్పటి వరకు 50 మంది నుంచి అక్కడి ప్రభుత్వం నష్ట పరిహరం వసూలు చేసింది.

తాజా వార్తలు